పాట్నా: బీహార్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వంతు సాయం అంటూ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి కోవిడ్ సెంటర్ గా మార్చేశాడు. ఈ సెంటర్లో కరోనా రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు వీలుగా పడకలు, వెంటిలేటర్, ఆక్సిజన్, ఇతర పరికరాలు సిద్ధం చేశారు. అంతేకాదు తన అధికార నివాసానని కరోనా సెంటర్ గా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రస్తుతం బీహార్లో కరోనా వల్ల ప్రతి రోజు వందకు పైగా మరణాలు జరుగుతుండడం, కేసులు కూడా భారీగా నమోదు అవుతున్నందున తన వంతు ఆదుకునే చర్యలు చేపడుతున్నానని ప్రకటించారు.
తన ఇంటిని కోవిడ్ సెంటర్ గా మార్చేసిన బీహార్ ప్రతిపక్ష నేత
- దేశం
- May 19, 2021
లేటెస్ట్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
- సబ్జైల్ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
- సూర్యాపేటలో అకాల వర్షాలతో ఆగమాగం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్
- ఆడపడుచులందరికీ అండగా ఉంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం : వెంకట్ రావు
- 108 వాహనంలో మహిళ డెలివరీ
- ఇవాళ ఖమ్మానికి విక్టరీ వెంకటేశ్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల